ప్రపంచమంతా కుల-మత-జాతి-వర్ణ-ప్రాంత-తెగ-రంగు భేదములు లేకుండా ప్రేమగా ఒక్కటిగా ఉండాలంటే..
సనాతన ధర్మం యొక్క యథార్థ స్వరూపమైన అద్వైత తత్త్వమును (అద్వైతమును ) ప్రచారం చేయాలి.
అహం బ్రహ్మాస్మి
తత్వమసి
అయమాత్మా బ్రహ్మ
ప్రజ్ఞానం బ్రహ్మ
అనే వేదప్రమాణ వాక్యములను గ్రహించగలగాలి.
ఈ బ్రహ్మజ్ఞానమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారే నిజమైన బ్రాహ్మణులు.